భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రపంచచరిత్రలో ప్రముఖ స్థానం ఉంది. అహింసాయుతంగా స్వాతంత్ర్యోద్యమం జరిగినప్పటికీ, సాయుధ పోరాటాలు జరగకపోలేదు. 1913 - 1935 కాలంలో సాయుధ తిరుగుబాట్లు, కుట్రలు జరిగాయి. ముఖ్యంగా ఇవన్నీ బెంగాల్లోను, పంజాబు, ఇతర ఉత్తర భారత ప్రాంతాల్లోను జరిగాయి. దక్షిణాదిన చాలా తక్కువగా జరిగాయి.....పూర్తిగా...
Sunday, June 8, 2008
స్వాతంత్ర్యపోరాటంలో మన ఆంధ్ర ప్రదేశ్
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment